ఆహార రంగానికి సంబంధించి 2011లో మన ప్రధానమైన అజెండా ఏమిటి? కనీసం ఆరు అంశాలపై మనం తక్షణమే దృష్టిని సారించాలి. మొట్టమొదటిదేమంటే, జాతీయ రైతు కమిషన్ రూపొందించిన ముసాయిదా ప్రాతిపదికపై 2007 నవంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టిన జాతీయ రైతు విధానం కేవలం కాగితంపై మిగిలిపోకూడదు. దీనికి ఆచరణ రూపం ఇవ్వాలి. వ్యవసాయంపట్ల రైతుల్లో ఆసక్తిని పునరుజ్జీవింప చేయటానికి.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి