.

22, డిసెంబర్ 2010, బుధవారం

భారత్‌-రష్యా మధ్య 30 ఒప్పందాలు

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో భాగంగా భారత్‌-రష్యా మధ్య అణు సహకారం, రక్షణ, ఐదో తరం యుద్ధ విమానాల రూపకల్పన మొదలైనవాటితో పాటు 30 ఒప్పందాలు ఖరారయ్యాయి. మెద్వెదేవ్‌ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలపై మంగళవారం రెండు దేశాలు సంతకాలు చేశాయి. ప్రతినిధుల స్థాయి సమావేశం ముగియగానే మన్మోహన్‌, మెద్వెదేవ్‌ సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దీంతో అంతరిక్ష పరిశోధనలు, శాస్త్రసాంకేతిక, ఐటి, రంగాల్లో కలసి అడుగులేస్తున్న.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి