.
14, డిసెంబర్ 2010, మంగళవారం
మరో భారత రాయబారికి అమెరికాలో అవమానం
తమ దేశంలోని భారత రాయ బారిని నిలువెల్లా తడిమి తనిఖీ చేసి అవమానించిన అమెరికా మరో రాయబారిని కూడా ఇదే విధంగా అవమానించింది. ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న హర్దీప్సింగ్ పురిని టెక్సాస్ విమానాశ్రయంలో అధికారులు దాదాపు అరగంట సేపు అడ్డుకొని ఆయన తలపాగాను బలవంతంగా తొలగించి మరీ తనిఖీ చేశారు. తాను ఐరాస దౌత్యవేత్తనని సింగ్ చెబుతున్నా అధికారులు.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి