.

27, నవంబర్ 2010, శనివారం

ఢిల్లీలో పైరవీల జోరు

  \



మంత్రి పదవులు కాపాడుకునేందుకు కొందరు... జీవితంలో ఒక్కసారైనా మంత్రి అవ్వాలని ఇంకొందరు... ఇప్పుడు ప్రయత్నం చేస్తే, ఎప్పటికైనా ఫలితం వస్తుందని మరికొందరు... ఇలా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో తిష్ట వేశారు. సోమవారం మంత్రివర్గ ఏర్పాటు ఖాయమంటూ ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో, ఆశావహులు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోయారు. ఢిల్లీ చేరిన తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో............

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి