.
26, నవంబర్ 2010, శుక్రవారం
నాలుగు స్వర్ణాలతో ధగధగ
( *మహిళల, పురుషుల కబడ్డీలో టైటిల్స్... *బాక్సర్ విజేందర్ విజయం... *4×400 రిలేలో మహిళలు బంగారం... *ఆసియాడ్లో భారత్ రికార్డు
పదహారవ ఆసియన్ గేమ్స్ మరో రోజులో ముగియ నుండగా భారత్ శుక్రవారం నాడు మరో సారి పతకాల పంట పండించింది. ఈ పోటీలు శనివారం నాడు ముగియనుండగా శుక్రవారం నాడు నాలుగు స్వర్ణ, ఒక రజిత, మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకుంది. పతకాల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి,..........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి