.

26, నవంబర్ 2010, శుక్రవారం

నాలుగు స్వర్ణాలతో ధగధగ ( *మహిళల, పురుషుల కబడ్డీలో టైటిల్స్‌... *బాక్సర్‌ విజేందర్‌ విజయం... *4×400 రిలేలో మహిళలు బంగారం... *ఆసియాడ్‌లో భారత్‌ రికార్డు

 


పదహారవ ఆసియన్‌ గేమ్స్‌ మరో రోజులో ముగియ నుండగా భారత్‌ శుక్రవారం నాడు మరో సారి పతకాల పంట పండించింది. ఈ పోటీలు శనివారం నాడు ముగియనుండగా శుక్రవారం నాడు నాలుగు స్వర్ణ, ఒక రజిత, మూడు కాంస్య పతకాలు చేజిక్కించుకుంది. పతకాల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. కబడ్డీలో తనకు తిరుగులేదని మరోసారి,..........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి