.

10, నవంబర్ 2010, బుధవారం

ఛార్మి హీరొయిన్ గా 'నగరం నిద్రపోతున్న వేళ'

ఛార్మి కథానాయికగా ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రం ఈనెల 15నుంచి ఫిలింసిటీలో జరగనున్నట్లు చిత్ర నిర్మాత నందిశ్రీహరి తెలియజేస్తున్నారు. చిత్రం గురించి దర్శకుడు చెబుతూ.. ముందుగా శివశంకర్‌ నృత్య దర్శకత్వాన 'నటరాజు పూజచేసే' అంటూ సాగే పాటను చార్మిపైన అక్కడ వేసిన సెట్స్‌లో చేస్తున్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌ సిటీలోని పలు ప్రాంతాల్లో మొదటి........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి