.

30, నవంబర్ 2010, మంగళవారం

పేలిన జ' గన్‌ '

కాంగ్రెస్‌లో 'గన్‌' పేలింది. వైఎస్‌ తనయుడు, కడప ఎంపి జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం లోక్‌సభ సభ్యత్వానికి, కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. లేఖలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఆమోదించారు. తనయుడి బాటలోనే వైఎస్‌ సతీమణి విజయలక్ష్మమ్మ నడిచారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి