.

30, నవంబర్ 2010, మంగళవారం

వైఫల్యాన్ని నిబ్బరంగా ఎదుర్కోవాలి : రామానాయుడు

 

అత్యధిక భాషల్లో సినిమాలు తీసి చలనచిత్ర చరిత్రలోనే సుస్థిరస్థానాన్ని ఏర్పర్చుకున్న రామానాయుడు ఇటీవలే దాదాసాహెబ్‌ ఫాల్కేఅవార్డు పొందారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, స్టూడియో అధినేతగా, సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. సంపాదించిన ప్రతి పైసా ఇక్కడే ఖర్చు చేశారు. అంతేగాక తన ఇద్దరు కొడుకులను కూడా ఉన్నతంగా తీర్చిదిద్దారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అన్ని స్థాయిల వారితో సినిమా తీయడం రామానాయుడి ప్రత్యేకత. ఆ కోవలేనే తాజాగా నిర్మిస్తున్న 'ఆలస్యం అమృతం' డిసెంబర్‌ 3న విడుదలకు........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి