.

18, నవంబర్ 2010, గురువారం

న్యాయం కోరడమే నేరమైంది !

అక్కడ న్యాయం కోరడమే నేరమైంది... ఆరుగురు కార్మికులపై అక్రమ కేసులు బనాయించడంతో సహకార్మికులంతా యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగారు. యాజమాన్యం సమ్మె చేస్తున్న 26 మందిపై మరిన్ని కేసులు పెట్టింది. ఇదీ కరీంనగర్‌ జిల్లా రామగుండం రీజియన్‌ 2 పరిధిలోని ఓసిపి 3 లో ఓబి పనులు నిర్వహిస్తున్న ఆర్‌కె కంపెనీ దౌర్జన్యం. ఇందుకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం కరువైంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి