.
18, నవంబర్ 2010, గురువారం
న్యాయం కోరడమే నేరమైంది !
ఆరుగురి కోసం ప్రశ్నిస్తే.. 26 మందిపై కేసులు
40 రోజులుగా సమ్మె
కార్మికుల కుటుంబాల పస్తులు
కదలిక లేని ఆర్కె కంపెనీ
అక్కడ న్యాయం కోరడమే నేరమైంది... ఆరుగురు కార్మికులపై అక్రమ కేసులు బనాయించడంతో సహకార్మికులంతా యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగారు. యాజమాన్యం సమ్మె చేస్తున్న 26 మందిపై మరిన్ని కేసులు పెట్టింది. ఇదీ కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ 2 పరిధిలోని ఓసిపి 3 లో ఓబి పనులు నిర్వహిస్తున్న ఆర్కె కంపెనీ దౌర్జన్యం. ఇందుకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం కరువైంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి