.

18, నవంబర్ 2010, గురువారం

చెవిలో పువ్వు..చేతిలో చిప్ప

వేతన సవరణ ప్రధాన డిమాండుగా బీడీకార్మికులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 17వరోజుకు చేరింది. సమ్మెలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి పట్టణంలో బుధవారం బీడీకార్మికులు వినూత్న రీతీలో నిరసన తెలిపారు. చెవిలో పువ్వు, చేతిలో చిప్ప పట్టుకుని పట్టణంలో బిక్షాటన చేశారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి