.
26, నవంబర్ 2010, శుక్రవారం
వీరా రాడియా ఉదంతం ప్రశ్నార్థ కమవుతున్న ప్రసారమాధ్యమం నైతికత
కార్పొరేట్ శక్తులు, రాజకీయ నాయకులతో లాబీయింగ్ వివాదంలో అనేకమంది పాత్రికేయులు ఇరుక్కుని ఉండటంతో చాలా పత్రికలుగానీ, టివి ఛానెల్స్గానీ నీరా రాడియా టేపుల గురించి వార్తలు ఇవ్వలేదు. వాల్స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్ వంటి విదేశీ పత్రికలు మాత్రం దీని గురించి పేర్కొన్నాయి. పాత్రికేయుల లాబీయింగ్ పట్ల బ్లాగ్లలో మాత్రం నిరసన వ్యక్తమైంది. టేపుల్లోని సంభాషణలను ప్రచురించిన ఔట్లుక్ పత్రిక ప్రధాన సంపాదకుడు వినోద్ మెహతా పాత్రికేయుల లాబీయింగ్ను ఖండించడానికి మాత్రం సిద్ధపడలేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి