దేశ చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక కుంభకోణంగా చరిత్ర సృష్టించిన 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల వ్యవహారంలో రాజా సారథ్యంలోని టెలి కమ్యూనికేషన్ల శాఖ బడా సంస్థ రిలయన్స్కు పెద్ద పీట వేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్కు బినామీగా వ్యవహరించిన స్వాన్ టెలికాం సంస్థకు టెలి కమ్యూనికేషన్ల విభాగం డాట్ సహకరించిందని కాగ్ నివేదిక తెలిపింది. స్వాన్ సంస్థలో రిలయన్స్ టెలి కమ్యూనికేషన్స్కు 10 శాతం వాటాలున్నందున ఈ సంస్థను లైసెన్స్ కోసం పరిశీలించకూడదని నిబంధనలు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి