.
24, నవంబర్ 2010, బుధవారం
సోమదేవ్కు మరో స్వర్ణం
భారత టెన్నిస్ క్రీడాకారుడు సోమదేవ్ దేవ్వర్మన్ ఆసియాడ్లో చరిత్ర సృష్టించాడు. ఆసియాడ్లో భారత్కు టెన్నిస్ సింగిల్స్లో తొలి స్వర్ణ పతకం సంపాదించిపెట్టాడు. సోమవారం నాడు సనమ్ సింగ్తో కలసి స్వర్ణ పతకం గెలుచుకున్న సోమదేవ్ మంగళవారం నాడు సింగిల్స్లో విజేతగా నిలిచాడు. మంగళవారం నాడు జరిగిన ఫైనల్లో 6-1, 6-2 తేడాతో ప్రపంచ నెంబర్ 44, ఈ క్రీడోత్సవాల్లో టాప్ సీడ్ డెన్నిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించి పసిడి పతకం గెలుచుకున్నాడు. పదహారవ.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి