.
23, నవంబర్ 2010, మంగళవారం
పదేళ్ళ తర్వాత కుమారుని కలిసిన సూకీ
మయన్మార్ ప్రజాతంత్ర ఉద్యమ నేత ఆంగ్సాన్ సూకీ చిన్న కుమారుడు కిమ్ అరిస్ పదేళ్ళ కాలంలో తొలిసారిగా తన తల్లిని మంగళవారం కలుసుకున్నారు. రంగూన్ విమానాశ్రయంలో సూకీ తన కుమారునికి స్వాగతం పలికారు. తన తల్లి ఈనెల 13న విడుదల కావడానికి ముందే థాయ్ లాండ్కు వచ్చిన అరిస్ మయన్మార్కు వచ్చేందుకు వీసా కోసం వేచి ఉన్నారు. 65 ఏళ్ళ సూకీ రంగూన్ విమానాశ్రయంలో నవ్వుతూ
.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి