.
23, నవంబర్ 2010, మంగళవారం
బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం
బాలకృష్ణ, నయనతార సీతారాములుగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా 'శ్రీరామరాజ్యం' అనే అందమైన బొమ్మను బాపు గీయబోతు న్నారు. రామకృష్ణ సినీ స్టూడియోస్లో సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. వాల్మీకి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు చేస్తున్నారని, ఇదొక మల్టీస్టారర్ అని బాలకృష్ణ తెలిపారు. యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాపు దర్శకత్వం........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి