.

23, నవంబర్ 2010, మంగళవారం

తీవ్రమైన విషయం : 'సాక్షి ' కథనంపై మొయిలీ (అధికారిక స్పందనకు కాంగ్రెస్‌ నిరాకరణ)

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, 'సాక్షి' న్యూస్‌ ఛానల్‌లో ప్రసారమైన కథనం తీవ్రమైన విషయమని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ అన్నారు. ఈ అంశంపై తనను కలిసిన విలేకరులతో సోమవారం ఆయన పార్లమెంటు భవనంలో మాట్లాడారు. 'ఛానల్‌లో వచ్చిన కథనం తీవ్రమైన విషయం. దీనిపై నివేదిక పంపాలని పిసిసి అధ్యక్షుడ్ని, ముఖ్యమంత్రిని కోరాము. నివేదికలు అందాయి. వాటిని పరిశీలిస్తాం' అని పేర్కొన్నారు. జగన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ?.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి