.
26, నవంబర్ 2010, శుక్రవారం
టన్నుకు రూ.2500 చెల్లించాలని కలెక్టరేట్ ముట్టడి
రెండు గంటలపాటు బైఠాయింపు
సంగారెడ్డిలో చెరకు రైతుల ప్రదర్శన
గానుగ ప్రారంభమై రెండు వారాలు గడిచినా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ చెరుకు రైతులు సంగారెడ్డిలో గురువారంనాడు కలెక్టరేట్ను ముట్టడిం చారు. అంతకుముందు పట్టణంలోని బాలాజీ గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకూ చెరుకు గడలు అలంకరించిన ట్రాక్టర్లలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి