2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజాను ఎందుకు ప్రశ్నించలేదని సుప్రీం కోర్టు సిబిఐని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం తమను విస్మయానికి గురి చేసిందని న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వి, ఎకె గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం వేయటానికి బదులుగా తన ఇష్టం వచ్చినట్లు కేటాయించటం ద్వారా రాజా ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్ల మేర గండి కొట్టారని కాగ్, సివిసి తమ నివేదికల్లో వెల్లడించినప్పటికీ సిబిఐ వారిని ప్రశ్నించకుండా మౌనం వహించటం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
26, నవంబర్ 2010, శుక్రవారం
రాజానెందుకు ప్రశ్నించలేదు?
2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజాను ఎందుకు ప్రశ్నించలేదని సుప్రీం కోర్టు సిబిఐని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం తమను విస్మయానికి గురి చేసిందని న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వి, ఎకె గంగూలీతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్పెక్ట్రమ్ కేటాయింపులను వేలం వేయటానికి బదులుగా తన ఇష్టం వచ్చినట్లు కేటాయించటం ద్వారా రాజా ఈ కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్ల మేర గండి కొట్టారని కాగ్, సివిసి తమ నివేదికల్లో వెల్లడించినప్పటికీ సిబిఐ వారిని ప్రశ్నించకుండా మౌనం వహించటం ఆశ్చర్యకరంగా ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి