.

29, నవంబర్ 2010, సోమవారం

1న కొత్త మంత్రివర్గం

రాష్ట్ర నూతన మంత్రివర్గం బుధవారం (డిసెంబర్‌ 1న) కొలువు తీరనుంది. కేబినెట్‌ కూర్పుపై రెండ్రోజులుగా హస్తినలో కసరత్తు పూర్తి చేసిన అనంతరం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడిం చారు. మంత్రివర్గ జాబితా రూపకల్పనలో ఆదివారమంతా ఆయన బిజీగా గడిపారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమైన అనంతరం ఇక్కడి ఎపి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. '

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి