.

29, నవంబర్ 2010, సోమవారం

సలహాలు ఇక చాలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఇక ఇంటిదారి పట్టనున్నారు. ఇప్పటివరకు కేబినెట్‌ హోదాలో వారు బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో సుమారు 11 మంది సలహాదారులున్నారు. వీరిలో కెవిపి రామచంద్రరావు, పీటర్‌హసన్‌, సిసిరెడ్డి, సోమయాజులు, స్టాన్లీ, అగర్వాల్‌, సిఎస్‌రావు ముఖ్యులు. 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సలహాదారులను నియమించుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి