- 18 మంది మృతి
ఖట్మాండు: నేపాల్లో విమానం కూలిపోయిన ఘటనలో ఆదివారం 18 మంది చనిపోయారు. ఇందులో14 మంది నేపాలీలు, ఒక మైనార్తో పాటు డెన్మార్క్కు చెందిన విదేశీయుడు ఉన్నారు. 19 సీట్ల సామర్థ్యం ఉన్న ట్విన్ అట్టర్కు చెందిన విమానం పోక్రా సిటీ నుంచి 12.40 గంటలకు బయలుదేరింది. తరువాతి 15 నిమిషాల అనంతరం పైలట్తో సంబంధాలు లేకుండా పోయాయి. ఈ మేరకు నేపాల్ ఎయిర్ లైన్స్ అధికారులు ఒకరు తెలిపారు. see more.
ఖట్మాండు: నేపాల్లో విమానం కూలిపోయిన ఘటనలో ఆదివారం 18 మంది చనిపోయారు. ఇందులో14 మంది నేపాలీలు, ఒక మైనార్తో పాటు డెన్మార్క్కు చెందిన విదేశీయుడు ఉన్నారు. 19 సీట్ల సామర్థ్యం ఉన్న ట్విన్ అట్టర్కు చెందిన విమానం పోక్రా సిటీ నుంచి 12.40 గంటలకు బయలుదేరింది. తరువాతి 15 నిమిషాల అనంతరం పైలట్తో సంబంధాలు లేకుండా పోయాయి. ఈ మేరకు నేపాల్ ఎయిర్ లైన్స్ అధికారులు ఒకరు తెలిపారు. see more.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి