.
5, మార్చి 2011, శనివారం
పూర్తి బాధ్యత నాదే..!
కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా పిజె థామస్ నియామకానికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. శుక్రవారం తనను కలిసిన జమ్మూ పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ సివిసి నియామకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానన్నారు. అయితే ఈ అంశంపై ఇంతకు మించి స్పందించేందుకు నిరాకరించిన ఆయన దీనిపై పార్లమెంటులో వివరణ ఇస్తానని చెప్పారు. ఈ అంశంపై పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ దీనిపై ఇంతవరకూ ఆలోచించలేదని, మీడియా ప్రస్తావిస్తున్న అంశాలు ప్రధానమైనవని తాను భావిస్తున్నట్లు, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో
...........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి