.

30, జనవరి 2014, గురువారం

కిరణ సన్యాసం




- ఈ బిల్లు పెట్టే దమ్ముందా
- కేంద్రానికి సవాల్‌
- రాజకీయాల నుంచి తప్పుకుంటా
- సిఎం సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్రపతిని మోసం చేసిన కేంద్ర హోంశాఖ
ప్రజాశక్తి - హైదరాబాద్‌బ్యూరో
   ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రహౌంశాఖ రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీకి పంపించిన విభజన ముసాయిదా బిల్లునే పార్లమెంటులో పెట్టడానికి అనుమతిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు.  read more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి