.

23, డిసెంబర్ 2013, సోమవారం

రాష్ట్ర విభజన వద్దు


- వివరాల్లేని తెలంగాణా బిల్లు 
- విభిజిస్తే సమస్యలు మరింత జటిలం
-నాలుగు జిల్లాల్లోనే తెలంగాణా డిమాండ్‌
-బిల్లుపై చర్చకు గడువు పెంచండి
-రాష్ట్రపతితో సిఎం భేటీ
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
 రాష్ట్రాన్ని విభజించొద్దని ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, విడిపోతే తాగు, సాగు నీటి సమస్యలు తలెత్తి నీటి యుద్ధాలు వస్తాయని పేర్కొనట్లు తెలిసింది. తెలంగాణలోని నాలుగు జిల్లాల ప్రజలు మాత్రమే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, మిగతా జిల్లాల్లో తెలంగాణ ప్రభావం అంతగా లేదని సిఎం రాష్ట్రపతికి వివరించినట్లు సమాచారం. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని ఆదివారం ముఖ్యమంత్రి కలిశారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు అంశాలపైread more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి