.

19, డిసెంబర్ 2013, గురువారం

మన్నాపూర్‌ సర్పంచి మాణిక్యమ్మ సజీవ దహనం


  -గతంలో రెండు సార్లు ప్రత్యర్థుల హత్యాయత్నం
ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి/ నారాయణపేట
మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం మన్నాపూర్‌ గ్రామ సర్పంచి మల్లెల మాణిక్యమ్మ(55)ను గుర్తు తెలీని వ్యక్తులు కిరోసిన్‌ పోసి సజీవ దహనం చేశారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్నాపూర్‌ సర్పంచి మల్లెల మాణిక్యమ్మ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టిడిపి మద్దతుతో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థిపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆమె గెలుపును జీర్ణించుకోలేని ప్రత్యర్థులు హత్యకు కుట్రపన్నారు. అందులో భాగంగానే గతంలో ఓసారి కల్లులో గుళికల మందుపోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మరోమారు పీర్లపండుగ సందర్భంగా దాడి చేశారు. వీటన్నింటి నుండీ ఆమె తప్పించుకుంటూ see more

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి