.

24, డిసెంబర్ 2012, సోమవారం

అంతా.. 72 గంటల్లోనే...

సచిన్‌ వన్డే కెరీర్‌పై 72 గంటల్లో తుది నిర్ణయం తీసుకున్నాడు. గత మూడు రోజులుగా బిసిసిఐ అధ్యక్షుడు ఎన్‌ శ్రీనివాసన్‌తో సచిన్‌ రిటైర్మెంట్‌పై సుదీర్ఘంగా చర్చించాడు. చివరికి శుక్రవారం రాత్రి తన నిర్ణయాన్ని బోర్డుకు తెలిపాడు. నాగ్‌పూర్‌ టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత సచిన్‌ తన సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేశాడు. మూడు రోజుల పాటు ఎవరితోనూ మాట్లాలేదు. అంజలీ (సచిన్‌ భార్య) నెంబర్‌ ద్వారానే సచిన్‌ను సంప్రదించడానికి వీలు పడిందని మాస్టర్‌ సన్నిహితుడు తెలిపాడు. కుటుంబ సభ్యులు,.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి