.

13, ఆగస్టు 2012, సోమవారం

దేవుడు చేసిన కామెడీ !

రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై భారీ చిత్రాల నిర్మాత ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సెన్సార్‌ పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఆగస్టు 15న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా నిర్మాత బివిఎస్‌ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి