.
13, ఆగస్టు 2012, సోమవారం
దేవుడు చేసిన కామెడీ !
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై భారీ చిత్రాల నిర్మాత ప్రసాద్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఆగస్టు 15న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.......
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి