.

11, ఆగస్టు 2012, శనివారం

ప్రజల సొమ్ము తినొచ్చు

ఉత్తర ప్రదేశ్‌ పిడబ్ల్యుడి మంత్రి శివపాల్‌సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వ అధికారుల అవినీతికి 'అధికారిక లైసెన్స్‌' జారీ చేసేశారు. ఇటీవల ఒక సందర్భంలో ఆయన తన శాఖ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యాలు సమకూర్చేందుకు కష్టపడితే వారి సొమ్ము కొంతమేర తినవచ్చని, అయితే బందిపోట్ల మాదిరిగా ప్రవర్తించవద్దని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఆయుధంగా అందిపుచ్చుకున్న ప్రతిపక్ష బిజెపి, ఇతర పార్టీలు మంత్రి అధికారుల అవినీతికి 'అధికారిక లైసెన్స్‌' మంజూరు చేశారంటూ విమర్శలు గుప్పించటంతో ఆయన వెంటనే రాజకీయ నాయకులంతా అనే విధంగానే తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. ఎటాలో జరిగిన జిల్లా కార్యక్రమాల అమలు కమిటీ.........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి