.
6, జులై 2012, శుక్రవారం
మమ్మల్ని ఆదుకోరూ !
ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది ప్రతి ఒక్క క్రీడాకారుడి స్వప్పం. దాని కోసం అహోరాత్రులు శ్రమిస్తారు. అథ్లెటిక్స్లో ఈసారి ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యమే ఉండడం లేదన్న నిరాశ ఉంది. కానీ భారత టాప్ అథ్లెట్స్ కున్హుమహ్మద్ (400 మీటర్లు), జోసెఫ్ అబ్రహమ్ (400 హార్డిల్స్)లకు శ్రీలంకలో జరగనున్న జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఒలింపిక్స్కు అర్హత సాధించడానికి చివరి అవకాశం. లండన్ డ్రీమ్ నెరవేరాలంటే వారు తప్పనిసరిగా ఈ టోర్నీ లో పోటీపడాల్సిందే............
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి