బుధవారం 20 జూన్ 2012

ర్యాంకులు కాదు..గెలుపే ముఖ్యం

ర్యాంక్‌లు పెద్ద విషయం కాదని, ఏదో ఒక నాడు తాను నెం.1గా నిలుస్తానని, టోర్నీలో విజయం సాధించడమే తనకు ముఖ్యమని ఇండోనేషియా ఓపెన్‌ విజేత హైదరాబాదీ స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తెలిపింది. మూడోసారి ఇండోనేషియా ఛాంపియన్‌గా నిలవడం సంతోషంగా ఉందని తెలిపింది. సైనా మంగళవారం నగరానికి చేరుకుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో సైనాకు .......

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి