.
17, మే 2012, గురువారం
చిరంజీవి కుమార్తె ఇంట్లో ఐటి సోదాల వ్యవహారం.. ఆ సొమ్ము 'ఉప' పంపిణీ కోసమే!
రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ నేత చిరంజీవి కుమార్తె సుస్మిత ఇంట్లో ఆదాయ పన్ను శాఖ (ఐటి) అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.35.66 కోట్లపై విచారణ జరిపించాలని చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి భన్వర్లాల్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. తిరుపతి, నెల్లూరు ఉప ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకోసమే ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉండే చెన్నైలోని తన కూతురి నివాసంలో చిరంజీవి ఆ సొమ్మును దాచారని ఆరోపించింది. ఇసికి ఫిర్యాదు సమర్పించిన అనంతరం ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి