.

25, మే 2012, శుక్రవారం

నా జోలికొస్తే చంపేస్తా ...

ఏదిరా మీ విలేక ర్లు. ఏమనుకుంటున్నారు. మీరేమైనా పోటుగాళ్లా. నాతో పెట్టుకోవద్దు. చంపేస్తా. స్థలం విషయంలో జోక్యం చేసుకోవద్దు. మంచిది కాదు' అంటూ ఓ కాంగ్రెస్‌ నాయకుడు విలేక రులను బెదిరించాడు. అంతటితో ఆగకుండా తన ఇరవై మంది అనుచరులతో విలేకరులపై దాడికి ప్రయత్నించాడు. ఈ సంఘటన శేరిలిం గంపల్లి మండల పరిధిలోని చందానగర్‌ పోలీస్టేషన్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఓ వివాదాస్పద స్థలంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి