.

8, మార్చి 2012, గురువారం

ఆ ఏడుగురికీ పండగే!

ఎన్నికల్లో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ఊహకు అందని రాజకీయ మలుపులు ఉంటాయి. పర్వత ప్రాంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో కాంగ్రెసు-బిజెపి మధ్య ఒక్క సీటు తేడా రావడంతో అధికార పీఠంపై ఎవరు కూర్చుంటారనేది ఉత్కంఠ భరితంగా మారింది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెసు 32 సీట్లు గెల్చుకోగా, బిజెపి 31 సీట్లు సాధించిన నేపథ్యంలో 'కింగ్‌ మేకర్ల'యిన ఏడుగురు ఎమ్మెల్యేలు (ముగ్గురు బిఎస్పీ, నలుగురు స్వతంత్ర) పండగ చేసుకుం టున్నారు. ' .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి