.

2, మార్చి 2012, శుక్రవారం

ధోనీతో పెట్టుకుంటే...

ఇక ముందు కెప్టెన్‌ ధోనీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జట్టు సభ్యులు ఒకసారి వెనకాముందు ఆలోచించుకోవాలి. ధోనీతో పెట్టుకున్న వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌లకు ఆ విషయం ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఆసియా కప్‌ నుంచి వీరూను తప్పించి బిసిసిఐ ఆటగాళ్లకు ఒక హెచ్చరిక పంపింది. ఢిల్లీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ కూడా ధోనీపై ఒక మ్యాచ్‌ సందర్భంగా విమర్శించినందుకు వైస్‌ కెప్టెన్సీ పదవి దక్కలేదు. గంభీర్‌ భారత జట్టుకు న్యూజిలాండ్‌ పర్యటనలో 5 వన్డేల్లో నాయకత్వం వహించాడు. .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి