.
20, ఫిబ్రవరి 2012, సోమవారం
అబ్రకదబ్ర
రాష్ట్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అబ్రకదబ్రను తలపిస్తోంది. గతేడాదితో పోల్చితే బడ్జెట్ పెరిగినా సామాన్య, మధ్య తరగతికి ఉపయోగపడే విధంగా కేటాయింపులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి బడ్జెట్ రూపకల్పన చేశారని తెలుస్తోంది. ఈ సారి జిల్లా సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రం ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు కేటాయించారు. అయితే గతేడాది బడ్జెట్లో కేటాయించిన అరకొర
.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి