.

20, ఫిబ్రవరి 2012, సోమవారం

అబ్రకదబ్ర

రాష్ట్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అబ్రకదబ్రను తలపిస్తోంది. గతేడాదితో పోల్చితే బడ్జెట్‌ పెరిగినా సామాన్య, మధ్య తరగతికి ఉపయోగపడే విధంగా కేటాయింపులు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాధాన్యత రంగాలను విస్మరించి ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి బడ్జెట్‌ రూపకల్పన చేశారని తెలుస్తోంది. ఈ సారి జిల్లా సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రం ఎన్నడూలేని విధంగా భారీగా నిధులు కేటాయించారు. అయితే గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన అరకొర .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి