.

24, ఫిబ్రవరి 2012, శుక్రవారం

నువ్వొకటంటే నే రెండంటా

 నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్న చందాన గురువారం శాసనసభలో రోజంతా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య తిట్ల పురాణం, దూషణల పర్వం నడిచింది. మీరేం చేశారంటే మీరేం చేశారని ఇద్దరూ వాదించుకున్నారు. ఒకరు ఛీ అంటే మరొకరు ఛీ ఛీ అన్నారు. స్టాంపుల కుంభకోణంలో జైలుకు వెళ్లేవారని, కొద్దిలో తప్పించుకున్నారని సిఎం ఘాటుగా ఆరోపించగా మీరు ఎన్నో విచారణలు వేశారు, ఏమీ చేయలేకపోయారు, మీరు ఏమీ చేయలేరు, మీ వల్ల కాదు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి