.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

క్రికెటర్‌ అవ్వాలనుకునే కుర్రాడి కథ

ప్రకాష్‌రాజ్‌ దర్శకనిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం 'ధోని'. ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాష్‌ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. సెన్సార్‌ కార్యక్రమం పూర్తియి, క్లీన్‌-యు సర్టిఫికెట్‌ అందుకుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత, నటుడు ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ...'ఇది వంద శాతం కమర్షియల్‌ సినిమా. ఆర్ట్‌ సినిమా ఏమాత్రం కాదు. పిల్లలు, తల్లిదండ్రులు ........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి