.
18, జనవరి 2012, బుధవారం
మా దూకుడును ఎవరూ ఆపలేరు
'తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. మా దూకుడును రాష్ట్రంలో ఎవరూ ఆపలేరు' అని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడు పెంచుతామన్నారు. రాష్ట్రంలో టిడిపి బలమైన నిర్మాణం కలిగి ఉందన్నారు. ప్రతిపక్ష హాదాలో తమ పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో టిడిపి ఎన్నికల కమిటీ ఛైర్మన్ కెఈ కృష్ణమూర్తి, సభ్యులతో కలిసి చంద్రబాబు ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి