.

2, నవంబర్ 2011, బుధవారం

అవును... వారు దోషులే

ఇప్పటికే అంతర్గత సమస్యల్లో చిక్కుకున్న పాకిస్తాన్‌ క్రికెట్‌కు మరో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌ నిషేధిత క్రికెటర్‌ సల్మాన్‌ భట్‌ను రెండు కేసులలో, అతని సహచరుడు ఆసిఫ్‌ను ఒక కేసులో దోషులుగా నిర్ధారించారు. దీంతో నేరపూరిత చర్యలపై శిక్ష ఎదుర్కొంటున్న తొలి క్రికెటర్లుగా వీరు నిలవనున్నారు. గత ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా నోబాల్స్‌ వేయడానికి ఈ ఇద్దరు బౌలర్లు కుట్ర పన్నారు.....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి