ప్రజాశక్తి

13, నవంబర్ 2011, ఆదివారం

బ్రిటన్‌నూ దెబ్బతీస్తుంది

గ్రీసులో కొత్త నేతను ఎన్నుకోవడం, కఠినమైన పొదుపు చర్యలకు ఇటలీ రాజకీయవేత్తలు మద్దతివ్వడంతో ప్రపంచ ఆర్థిక మార్కెట్లు చాలా వరకూ ఊపిరి పీల్చుకున్నాయి. అయితే యూరో సంక్షోభం బ్రిటన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ హెచ్చరించారు. మదుపుదారుల్లో భయాందోళనలు సృష్టించిన ఇటలీ రాజకీయ ప్రతిష్టంభన ముగింపునకు వచ్చిన........................
Unknown at 10:23 PM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.