.

13, నవంబర్ 2011, ఆదివారం

ఒకే రోడ్డుపై మూడు ప్రాజెక్టులు సాధ్యమేనా ?

రానురాను నరగ పాలక సంస్థ అధికారుల తీరు అనాలోచితంగా ఉంటున్నాయి. ఒకే రోడ్డుపై రెండు మూడు ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ఆలోచించడం విచిత్రంగా ఉంది. బందరు రోడ్డులో బిఆర్‌టిఎస్‌ కారిడార్‌, పెయిడ్‌ పార్కింగ్‌, సైకిల్‌ ట్రాక్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ సమస్య నివారణ పేరుతోనూ, ఆదాయం రాబట్టుకోవాలనే ఆలోచనతోనూ సుమారు 44 ప్రాంతాల్లో పెయిడ్‌ పార్కింగు ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇక నగరంలో ఎక్కడబడితే అక్కడ వాహనాలు .......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి