ప్రజాశక్తి

11, నవంబర్ 2011, శుక్రవారం

సజీవ సాక్ష్యాలు : గదిలోకి విద్యుద్ఘాతం, బయటికొచ్చిన వారిపై యాసిడ్‌ దాడి, రానివారు సజీవ దహనం

గుజరాత్‌లో 2002లో మత దాడులు జరిగినప్పుడు సర్దార్‌పురాలో 33 మంది మైనార్టీల సజీవ దహనానికి సంబంధించిన కేసులో 31 మందికి యావజ్జీవ శిక్ష పడిన విషయం తెలిసిందే. మొత్తం 73 మంది నిందితులకుగాను ప్రత్యేక న్యాయస్థానం 31 మందిని దోషులుగా నిర్ధారించింది. ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడినవారు వెల్లడించిన..........
Unknown at 10:19 PM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.