ప్రజాశక్తి

9, నవంబర్ 2011, బుధవారం

జాక్సన్‌ హత్యకేసులో వైద్యుడు ముర్రే దోషి

పాప్‌ స్టార్‌ మైఖేల్‌ జాక్సన్‌ హత్యకేసులో గాయకుని వ్యక్తిగత వైద్యుడు కొనరాడ్‌ ముర్రేను దోషిగా నిర్థారిస్తూ 12 మంది సభ్యుల జ్యూరీ ఉత్తర్వులు జారీ చేసింది. మోతాదుకు మించి మత్తు మందును ఇంజక్షన్‌ రూపంలో ఇచ్చినందునే జాక్సన్‌ మరణించినట్లు జ్యూరీ నిర్ణయానికి వచ్చింది. 2009లో జాక్సన్‌ అనుమానాస్పద పరిస్థితిలో ..............
Unknown at 5:42 PM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.