ప్రజాశక్తి

12, నవంబర్ 2011, శనివారం

ఉందిలే మంచికాలం...

యువ పేసర్లు ఉమేష్‌ యాదవ్‌, వరుణ్‌ ఆరోన్‌లు రాణించడం భారత జట్టుకు భవిష్యత్‌లో మేలు చేకూర్చుతుందని సీనియర్‌ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో యువ పేసర్లు సత్తా చాటారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అరంగేట్రం చేసిన ఉమేష్‌ యాదవ్‌ ఆదే స్థాయిలో రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 'ఇది భారత .........
Unknown at 8:42 PM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.