ప్రజాశక్తి

10, నవంబర్ 2011, గురువారం

అదిరిందయ్యా 'చంద్రం'

ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ తొలి రోజు సెంచరీతో అజేయంగా నిలిచాడు. భారత్‌పై చందర్‌పాల్‌కు ఇది ఏడో సెంచరీ. కెరీర్‌లో 24వ సెంచరీ. టీమిండియాపై ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో రెండో బ్యాట్స్‌మెన్‌. గ్యారీ సోబర్స్‌, వివియన్‌ రిచర్డ్స్‌ ఎనిమిది సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నారు. ధోనీ టెస్టుల్లో 200 మంది బ్యాట్స్‌మెన్‌ను వెనక్కి పంపిన........
Unknown at 6:36 PM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.