.
18, నవంబర్ 2011, శుక్రవారం
మెప్పించిన... 'శ్రీరామరాజ్యం' (చిత్ర సమీక్ష)
తెలుగు సినీ ప్రియులకు బాగా నచ్చిన సినిమాల్లో 'మాయాబజార్' మొదటి పీఠిన ఉంటుంది. నాటి నుంచీ నేటి వరకూ ఎక్కడ, ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకాదరణ చూరగొంటోంది. నలుపు-తెలుపు నుంచి కలర్లోకి మార్చి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే, మరోమారు ఆదరించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న నిర్మాత యలమంచలి సాయిబాబు 'లవకుశ' చిత్రాన్ని మరోమారు తీయాలని.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి