ప్రజాశక్తి

13, నవంబర్ 2011, ఆదివారం

ఆ మాట చెప్పి ఉంటే ప్రాణాలు నిలిచేవేమో..!

క్రొవ్విడి ఉప్పరగూడేనికి చెందిన నక్కా రాజబాబు(22), గండికోట రహేల్‌(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని వారు అనుకున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రహేల్‌ తల్లి పిప్పరలోని తన తల్లికి ఇంటికి రహేల్‌ను పంపింది. ఈ విషయం తెలుసుకున్న రాజబాబు రహేల్‌కి ఫోన్‌ చేశాడు. 'పెళ్లి చేసుకుందాం..నువ్వు వచ్చేరు' అని చెప్పడంతో.........
Unknown at 9:20 AM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.