.
13, నవంబర్ 2011, ఆదివారం
ఆ మాట చెప్పి ఉంటే ప్రాణాలు నిలిచేవేమో..!
క్రొవ్విడి ఉప్పరగూడేనికి చెందిన నక్కా రాజబాబు(22), గండికోట రహేల్(18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని వారు అనుకున్నారు. తొలుత వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో రహేల్ తల్లి పిప్పరలోని తన తల్లికి ఇంటికి రహేల్ను పంపింది. ఈ విషయం తెలుసుకున్న రాజబాబు రహేల్కి ఫోన్ చేశాడు. 'పెళ్లి చేసుకుందాం..నువ్వు వచ్చేరు' అని చెప్పడంతో.........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి