.
3, నవంబర్ 2011, గురువారం
ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి ...
ఆకలి, నిరుద్యోగం, అవినీతి పెరిగిపోయి మనదేశం అనేక నిరుపేద దేశాలకంటే హీన స్థితిలోకి దిగజారినట్లు సూచికలు వెల్లడికావటం బాధాకరం. పూర్వం అటెండర్లు, గుమాస్తా స్థాయి ఉద్యోగులను ఎంప్లాయిమెంట్ ఎక్సేంజీల ద్వారా నియమించేవారు. గ్రూప్-4 పరీక్షల ద్వారా సర్వీస్ కమిషన్ నియామకాలు జరిగేవి. ఇప్పుడవి ఏమీ లేవు. గ్రూప్-1 అధికారులు, ప్రొఫెసర్లు లాంటి ఉద్యోగాలు........
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి