ప్రజాశక్తి

15, నవంబర్ 2011, మంగళవారం

ఆగస్టు 15 అర్థరాత్రి ఏం జరిగింది !

కొ-కెనడ సెల్యులాయిడ్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఆగస్టు 15'. (అర్థరాత్రి 12 గంటలకు అనేది ఉపశీర్షిక). అంజనీకుమార్‌ కథానాయకుడు. పతెంగె భవానీప్రసాద్‌, లంక ప్రణవ స్వరూప్‌, రౌతు ప్రభాకర్‌ నిర్మాతలు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'కోడి రామకృష్ణ దగ్గర పనిచేశాను. విజరుచందర్‌ ఆయన దగ్గర చేర్పించారు. డిజిటల్‌ టెక్నాలజీతో సినిమా చేశాం. 16రోజుల్లో షూటింగ్‌ పూర్తయింది.........
Unknown at 6:01 AM
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి
Blogger ఆధారితం.